ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:20 AM

అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాల ఊరేగింపులో భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టిన వీహెచ్‌పీ నాయకులు:

బెలగాం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) :అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాల ఊరేగింపులో భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో దాడికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఓ వర్గం భక్తులపై దాడి చేసిందని, వారిని అదుపుచేయలేక పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:20 AM