ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ss

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:18 AM

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు.

ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి :

బెలగాం, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం పార్వతీ పురంలోని జిల్లా పోలీస్‌ కార్యాల యంలో ఎస్పీఆధ్వర్యంలో నిర్వ హించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం 14 ఫిర్యాదులు అందాయి. జిల్లా న లుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగతిన దర్యాప్తు చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో డీసీఆర్‌బీ ఎస్సై ప్రకృద్దీన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:18 AM