ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబుని కలిసిన జీసీసీ చైర్మన్‌

ABN, Publish Date - Jan 04 , 2025 | 10:36 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం చంద్రబాబునాయుడుకు జీసీసీ ఉత్పత్తులను అందిస్తున్న చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌

పాడేరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీసీసీ ఉత్పత్తులను ఆయనకు అందించారు. గిరిజన కాఫీ రైతులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని సీఎంను కోరారు. జీసీసీని ప్రత్యేకమైన బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు.

Updated Date - Jan 04 , 2025 | 10:36 PM