ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాడేరులో ఫ్లెక్సీల తొలగింపు

ABN, Publish Date - Jan 30 , 2025 | 11:25 PM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.

అంబేడ్కర్‌ కూడలిలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముసుగు వేస్తున్న వీఆర్‌వో

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో విగ్రహాలకు ముసుగులు

పాడేరురూరల్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం పాడేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, ఇందిరాగాంధీ విగ్రహాలకు ముసుగులు వేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు-1 వీఆర్‌వో మర్రి చెట్టు రామునాయుడు, పాడేరు-2 వీఆర్‌వో జవ్వాది వెంకటలక్ష్మి, పాడేరు- 3 వీఆర్‌వో జి.రవికుమార్‌, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:25 PM