ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్ని ప్రమాదంలో మూడు గుడిసెలు దగ్ధం

ABN, Publish Date - Jan 06 , 2025 | 12:01 AM

ములపాడు మండ లం లింగాల గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూ డు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.

లింగాలలో మంటలను ఆర్పుతున్న గ్రామస్థులు

పాములపాడు జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పాములపాడు మండ లం లింగాల గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూ డు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. లింగాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాదిగ స్వాములు, నగేష్‌, నాగన్నల గుడిసెలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగి ఈ మూడు గుడిసెలు కాలిపోయాయి. కాగా ఆ గుడిసెలకు నిప్పంటుకున్న సమయంలో ఆ ఇళ్లలో పొలం పనుల నిమిత్తం వెళ్లడంతో ఇళ్లలో ఎవరూ లేక పోవడంతో ఆ మంటల్లో ఇంట్లోని సామాన్లు, నిత్యావసర వస్తువులు, అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటలను గమనించిన స్థానికులు, రైతులు మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న గడ్డివాములకు పెను ప్రమాదం తప్పినట్లయింది. దాదాపు 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

Updated Date - Jan 06 , 2025 | 12:01 AM