ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Feb 24 , 2025 | 11:51 PM

: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు టి.తిరు పతిరావు, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.వేణుగోపాల్‌, అప్పలరాజు కోరారు.

నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు :

శ్రీకాకుళం అర్బన్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు టి.తిరు పతిరావు, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.వేణుగోపాల్‌, అప్పలరాజు కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వ హించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అబ్కాస్‌, ఔట్‌సోర్సింగ్‌, పారిశుధ్య ఇంజనీరింగ్‌, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రామారావు, గురుమూర్తి, పార్ధసారధి, కూ ర్మారావు, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:51 PM