ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలపై జాప్యం చేయొద్దు

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:10 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరాఖాస్తులపై అర్జీదా రుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు అధికారు లకు ఆదేశించారు.

సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి
  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరాఖాస్తులపై అర్జీదా రుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు అధికారు లకు ఆదేశించారు. సో మవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీకోసం) కార్యాక్రమంలో 52 మంది నుంచి వినతులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:10 AM