ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రైనేజీల్లో పూడిక తొలగింపు

ABN, Publish Date - Mar 05 , 2025 | 11:43 PM

స్థానిక స్పందన ఆస్పత్రి నుంచి లక్ష్మీచెన్నకేశవపురం వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడుకుపోయింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా మురుగునీరు రోడ్లపై పారుతూ తీవ్ర అసౌకర్యానికి కల్గించేది

డ్రైనేజీని శుభ్రం చేయిస్తున్న నాయకులు

ధర్మవరం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): స్థానిక స్పందన ఆస్పత్రి నుంచి లక్ష్మీచెన్నకేశవపురం వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడుకుపోయింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా మురుగునీరు రోడ్లపై పారుతూ తీవ్ర అసౌకర్యానికి కల్గించేది. ఈ పరిస్థితి ఐదేళ్లుగా ఉంది. ఈ విషయాన్ని స్థానికులు నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. దీంతో పూడి పోయిన ఆ డ్రైనేజీలను శుభ్రం చేయించేలా చూడాలని ఆ వార్డు టీడీపీ ఇనచార్జి భీమనేని ప్రసాద్‌నాయుడికి సూచించారు. ఆయన మున్సిపాలిటీ శానిటరీ ఇనస్పెక్టర్‌ కేశవ, సచివాలయ శానిటరీ సెక్రటరీ పుష్పరాజ్‌తో కలిసి.. సిబ్బందితో ఆ డ్రైనేజీల్లో పూడికను బుధవారం తొలగించారు.

Updated Date - Mar 05 , 2025 | 11:43 PM