ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంకమ్మ తల్లి విగ్రహానికి సూర్యకిరణాభిషేకం

ABN, Publish Date - Mar 07 , 2025 | 01:43 AM

మండలంలోని ద్రోణాదుల గ్రామంలో అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో గురువారం ఉదయం అంకమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చిలో అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు తెలిపారు.

అంకమ్మతల్లి విగ్రహాన్ని తాకిన భానుడి కిరణాలు

మార్టూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ద్రోణాదుల గ్రామంలో అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో గురువారం ఉదయం అంకమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చిలో అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయంలో ఈ దృశ్యాన్ని భక్తులు చూసి పరవశించిపోయారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - Mar 07 , 2025 | 01:43 AM