ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మఠం భూమిలో పట్టాలు ఇవ్వాలి

ABN, Publish Date - Jan 04 , 2025 | 11:46 PM

కూటమి నాయకులు ఎన్నికల ముం దు అర్హులైన పేదలకు మఠం భూమిలో పట్టాలు ఇస్తామని హామీ ఇ చ్చారని, ఆ హామీని నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

డీటీకి వినతి పత్రం ఇస్తున్న సీపీఐ నాయకులు

బత్తలపల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కూటమి నాయకులు ఎన్నికల ముం దు అర్హులైన పేదలకు మఠం భూమిలో పట్టాలు ఇస్తామని హామీ ఇ చ్చారని, ఆ హామీని నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బత్తలపల్లిలో శనివారం ఆ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో వేమయ్య మాట్లాడారు. బత్తలపల్లిలో మఠం భూమిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు కబ్జాకు యత్నిం చారని, ఆ భూమిని అక్రమార్కుల పరం కాకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అనంతరం డీటీ రామకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మధు, కాటమయ్య, ఆంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:46 PM