ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీ భవనం కబ్జా

ABN, Publish Date - Feb 07 , 2025 | 12:17 AM

మండలంలోని బైచిగేరి గ్రామంలో బస్‌ షెల్టర్‌ కోసం నిర్మించిన భవనాన్ని పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బైచిగేరి గ్రామంలో కబ్జాకు గురైన పంచాయతీ భవనం ఇదే..

ఏళ్లుగా చోద్యం చూస్తున్న అధికారులు

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బైచిగేరి గ్రామంలో బస్‌ షెల్టర్‌ కోసం నిర్మించిన భవనాన్ని పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ వ్యక్తి 6 సంవత్సరాల క్రితం భవాన్ని కబ్జా చేసి ప్రైవేటు మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇన్నేల్లు పట్టించుకోని అధికారలు ఇప్పడు కండ్లు తెరిసి నోటీసులు ఇచ్చామని సెలవిస్తున్నారు.

రెండు రోజుల్లో ఖాళీ చేయిస్తాం

అది పంచాయతీ భవనం. అనుమతి లేకుండా ఓ వ్యక్తి మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. రెండు రోజుల్లో ఖాళీ చేయించి, భవనాన్ని స్వాధీనం చేసుకుంటాం. - నాగరాజు, పంచాయతీ కార్యదర్శి.

కబ్జాకు కాకుండా చూస్తాం

మండలంలోని ప్రభుత్వ భవనాలు కబ్జా కాకుండా చూస్తాం. బైచిగేరిలో కబ్జాకు గురైన పంచాయతీ భవనాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ చేసి, చర్యలు తీసుకుంటాం. - నూర్జహాన్‌, డీఎల్‌పీవో.

Updated Date - Feb 07 , 2025 | 12:17 AM