ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు..దివ్యశక్తి స్వరూపిణులు

ABN, Publish Date - Mar 08 , 2025 | 01:44 AM

మహిళలు దివ్యశక్తి స్వరూపిణులని, మహిళలు లేనిదే సమాజ అభివృద్ధి లేదని భారతీయం చైర్మ న్‌ సత్యవాణి అన్నారు.

హోమ్‌గార్డుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ, కలెక్టర్‌ డీకే బాలజీ సతీమణి పృధ్వి కల్యాణి, ఎస్పీ గంగాధరరావు సతీమణి పద్మజ

భారతీయం చైర్మన్‌ సత్యవాణి

మచిలీపట్నం టౌన్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలు దివ్యశక్తి స్వరూపిణులని, మహిళలు లేనిదే సమాజ అభివృద్ధి లేదని భారతీయం చైర్మ న్‌ సత్యవాణి అన్నారు. కొల్లు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ అధ్యక్షతన పోలీసు కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సత్యవాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా హోమ్‌గార్డులను సత్కరించారు. మహిళలు చేసిన వంటకాలను కలెక్టర్‌ డీకే బాలజీ సతీమణి పృథ్వీ కల్యాణి, ఎస్పీ గంగాధరరావు సతీమణి పద్మజ, కొల్లు నీలిమ రుచి చూశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. విజేతల కు కొల్లు నీలిమ బహుమతులు అందజేశారు.

Updated Date - Mar 08 , 2025 | 01:44 AM