ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయండి

ABN, Publish Date - Mar 03 , 2025 | 11:23 PM

బి. కోడూరు మండలంలో అసంపూ ర్తిగా నిలిచిన విద్యాశాఖ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరతు న్నారు.

అసంపూర్తిగా ఉన్న భవనం

బి.కోడూరు మార్చి 3, (ఆంద్రజ్యోతి):బి. కోడూరు మండలంలో అసంపూ ర్తిగా నిలిచిన విద్యాశాఖ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరతు న్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ భవనానికి 55 లక్షలు సర్వశిక్ష అభియాన కింద మంజూరయ్యాయి. ఆ పనిని దక్కిం చుకున్న గుత్తేదారు దాదాపుగా 25లక్షలు ఖర్చుపెట్టి బిల్డింగ్‌ పనులు ప్రారంభించారు. కాగా ఆ భవనం ఇంకా పూర్తికాక అసంపూర్తిగా ఆగిపోయింది. ఈ విషయమై ఎంఈవో సునీల్‌కు మార్‌ మాట్లాడు తూ విద్యాశాఖ భవనం మంజూరై చాలా రోజులవుతున్నా పూర్తి కాలేదనిన్నారు. ఈ విషయంగా సర్వ శిక్షా అభియాన ఏఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా గత ప్రభుత్వంలో బిల్లులు రాక పూర్తిచేయలేదన్నారు. ఈ సంవ త్సరం నిధులు వస్తున్నాయని విద్యాశాఖ భననాన్ని పూర్తిచేసి వారికి అప్పచెబుతామని పేర్కొన్నారు.

Updated Date - Mar 03 , 2025 | 11:23 PM