ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Reddy: ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:38 AM

తనపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సినీనటి విమల మల్లిడి అలియాస్‌ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.

హైకోర్టును ఆశ్రయించిన సినీనటి శ్రీరెడ్డి

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సినీనటి విమల మల్లిడి అలియాస్‌ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 06:38 AM