ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోల్డ్‌ మ్యాన్‌

ABN, Publish Date - Feb 26 , 2025 | 02:52 AM

హైదరాబాదుకు చెందిన సూర్య.. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు.

8 కిలోల ఆభరణాలతో శ్రీవారిని దర్శించుకున్న భక్తుడు

హైదరాబాదుకు చెందిన సూర్య.. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన్ను చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా సూర్య మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లో ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రజాసేవా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి బతికున్నప్పుడు బంగారు

ఆభరణాలు వేసుకోమని చెబుతుండేదన్నారు. ఆమె చనిపోయాక.. ఆమె కోరిక మేరకు తాను ఈ ఆభరణాలను ధరించినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని నరసింహుడి ఆభరణం తన వద్ద ఉందన్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 26 , 2025 | 02:52 AM