ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేపలు అ‘ధర’హో

ABN, Publish Date - Feb 24 , 2025 | 01:46 AM

‘బర్డ్‌ ఫ్లూ’ ప్రభావంతో చికెన్‌ కొనుగోళ్లు పడిపోయాయి. చేపలకు గిరాకీ పెరిగింది. దీంతో చేపల రకాలను బట్టి కిలోపై రూ.30 నుంచి రూ.వంద వరకు ధరలు పెరిగాయి. అయినా కొనుగోళ్లు తగ్గలేదు.

‘బర్డ్‌ ఫ్లూ’ ప్రభావంతో చికెన్‌ కొనుగోళ్లు పడిపోయాయి. చేపలకు గిరాకీ పెరిగింది. దీంతో చేపల రకాలను బట్టి కిలోపై రూ.30 నుంచి రూ.వంద వరకు ధరలు పెరిగాయి. అయినా కొనుగోళ్లు తగ్గలేదు. ఆదివారం తిరుపతిలోని చేపల దుకాణాలు రద్దీగా కనిపించాయి. చికెన్‌ ధర తగ్గినా.. కొనేవాళ్లు లేక దుకాణాలు వెలవెలపోయాయి.

- తిరుపతి(లీలామహల్‌), ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 24 , 2025 | 01:46 AM