ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా ఇంఛార్జి మంత్రికి 18వ ర్యాంకు

ABN, Publish Date - Feb 07 , 2025 | 01:50 AM

జిల్లా ఇంఛార్జి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి పనితీరుపరంగా 18వ ర్యాంకు లభించింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించారు.

చిత్తూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇంఛార్జి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి పనితీరుపరంగా 18వ ర్యాంకు లభించింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించారు. గతేడాది జూలై నుంచీ డిసెంబరు దాకా ఆరు నెలల పాటు ఫైళ్ళ పరిష్కారంలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.అందులో భాగంగా రవాణా, యువజన,క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి 18వ ర్యాంకు వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచీ ఫైళ్ళ పరిష్కారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ర్యాంకుల్లో తేడాలుండే అవకాశముంది. కాకపోతే దాని కోసం ఈ ఏడాది జూన్‌ ముగిసే దాకా వేచి చూడాల్సి వుంది.

Updated Date - Feb 07 , 2025 | 01:50 AM