ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara lokesh : భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు

ABN, Publish Date - Jan 31 , 2025 | 05:26 AM

ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది గత వైసీపీ ప్రభుత్వ విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని, అలాంటి వారిపై

శ్రీకాళహస్తి ఆలయ ఘటనపై విచారణ : మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది గత వైసీపీ ప్రభుత్వ విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ హెచ్చరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదని ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి దేవాలయాల్లో క్యూలైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపడంపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jan 31 , 2025 | 06:21 AM