ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని పరామర్శించిన నాయకులు

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:06 PM

టీవల నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి మృతి చెందా రు.

మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి స్వగృహంలో తన తండ్రి దశదినకర్మ సందర్భంగా నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి మృతి చెందా రు. సోమవారం దశదినకర్మ నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో ని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. పరా మర్శించిన వారిలో ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీని వాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, అంజయ్యయాదవ్‌, రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ మధుసూదనచారి, పలువు రు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, సురేష్‌రెడ్డి, నాయకులు ఉప్పల వెంకటేశ్‌, పలువురు ముఖ్య నేతలు, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:06 PM