ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెన్నమనేని పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:32 AM

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

వేములవాడ: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత సంవత్సర కాలంలో చెన్నమనేని ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, చెన్నమనేనిలకు హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నేడు మరోసారి పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది.

Updated Date - Jan 12 , 2024 | 11:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising