ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సందడిగా చేపమందు పంపిణీ

ABN, Publish Date - Jun 08 , 2024 | 04:50 PM

మృగశిరకార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఉదయం 9.30 గంటలకు చేప ప్రసాద కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించారు. తొలుత బత్తిన హరినాధ్‌ గౌడ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి, స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి చేప ప్రసాదాన్ని స్వీకరించారు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Read more!

Updated Date - Jun 08 , 2024 | 08:01 PM

Advertising
Advertising