మహాత్ముడికి అశ్రుతాంజలి
ABN, Publish Date - Jan 30 , 2024 | 03:55 PM
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం లంగర్హౌ్సలోని బాపూఘాట్లో మహాత్ముడికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్సీ మహే్షకుమార్గౌడ్, సీనియర్ నేతలు వీహెచ్, నిరంజన్ తదితరులు.
Updated Date - Jan 30 , 2024 | 03:55 PM