June 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
ABN, Publish Date - Jun 21 , 2024 | 02:50 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. శ్రీనగర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉత్తరప్రదేశ్ మధురలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఉత్తరప్రదేశ్ మధురలో బీజేపీ ఎంపీ, టాలీవుడ్ ప్రముఖ నటి హేమమాలిని
ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
ఉత్తరప్రదేశ్ రాజ్భవన్లో సీఎం యోగి ఆదిత్యనాథ్
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జై శంకర్
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా
హైదరాబాద్లో ముస్లిం మహిళ
కోల్కతాలో విక్టోరియా మెమోరియల్ వద్ద..
న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్ వద్ద..
Updated Date - Jun 21 , 2024 | 03:32 PM