ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట.. ప్రముఖుల రాక..

ABN, Publish Date - Jan 22 , 2024 | 12:31 PM

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారత దేశమంతా ఆధ్యాత్మిక శోభ, సందడి నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కానుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా తిలకించేందుకు పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలి వచ్చారు. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. అలాగే ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి.

1/5

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరం.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం..

2/5

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయోధ్యకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

3/5

అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయోధ్యకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు.

4/5

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయోధ్యకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..

5/5

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియాభట్, కత్రినాకైప్, విక్కీకౌశల్ తదితరులు

Updated Date - Jan 22 , 2024 | 12:31 PM

Advertising
Advertising