• Home » Uttar Pradesh

Uttar Pradesh

Wife Kills Husband: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో 26 వేట్లు..

Wife Kills Husband: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో 26 వేట్లు..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. గొడ్డలితో 26 వేట్లు వేసి ప్రాణాలు తీసింది.

Wild Boar Attacks:  ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి..  కాపాడ్డానికి వెళితే..

Wild Boar Attacks: ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి.. కాపాడ్డానికి వెళితే..

అడవి పందిని పట్టుకుందామని వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు దారుణమైన అనుభవం ఎదురైంది. ఆ అడవి పంది ఓ ఫారెస్ట్ అధికారిపై విచక్షణా రహితంగా దాడిచేసింది. తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు

Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు

నేషనల్ హైవేపై పట్టపగలు ఓ భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా దోచేశారు. ఏకంగా 85 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Newspaper Reading Mandatory: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..

Newspaper Reading Mandatory: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పిల్లలు తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

Flower Pots Stolen:  లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్

Flower Pots Stolen: లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్

ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత

Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత

ఉత్తరప్రదేశ్ లో దృశ్యం మూవీలోని ఓ సీన్ తలపించేలే తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కేవలం ఫోన్ కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుంది.

PM Modi In Lucknow: ఆర్టికల్‌ 370 రద్దుతో శ్యామ్‌ప్రసాద్‌ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ

PM Modi In Lucknow: ఆర్టికల్‌ 370 రద్దుతో శ్యామ్‌ప్రసాద్‌ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్‌ను జాతికి అంకితం చేశారు.

Shahjahanpur Train Accident: రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Shahjahanpur Train Accident: రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రైల్వే గేట్ వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉంటారు. కానీ కొంతమంది వాటిని లెక్కచేయకుండా రైలు గేట్ పడ్డాకూడా కింది నుంచి దూరి వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌.. సీబీఐ సీరియస్

Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌.. సీబీఐ సీరియస్

2017‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెగర్‌కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాదు.. శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్

Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాల సంఖ్య తగ్గిపోయింది.. గల్ కల్చర్‌కు చెక్ పెట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన గంటల వ్యవధిలోనే అలీఘర్‌లోని ఏఎంయూలో ఓ ఉపాధ్యాయుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి