Home » Uttar Pradesh
ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లై 24 గంటలు గడవక ముందే దాంపత్య బంధం తెగిపోయింది. కేవలం వరుడి కుటుంబ అత్యాశ కారణంగానే నవ దంపతులు విడిపోయారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అత్తింటికి వచ్చిన 20 నిమిషాల్లోనే పెళ్లి పెటాకులు చేసింది ఓ కొత్త పెళ్లి కూతురు. భర్త నుంచి విడిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
పెళ్లి గురించి అమ్మాయిలైనా కాస్తంత ఆందోళన చెందుతారేమో గానీ, అబ్బాయిలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో విచిత్రమైన ఘటన జరిగింది. పెళ్లి జరిగిన తొలి రాత్రే వరుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు.
ఓ భార్యాభర్తల జంట గుడి దగ్గర భిక్షమెత్తే మహిళ బిడ్డను కిడ్నాప్ చేసింది. ఆ బిడ్డను వేరే జంటకు అమ్మడానికి ప్రయత్నించింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పనులతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యానని సింగ్ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కారు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న చెరువులో పడిపోయింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరోవైపు కారు కొద్దికొద్దిగా మునిగిపోతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి ..
ఓ వ్యక్తి స్టైల్గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఉత్తర్ప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
హత్య కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తిని మూడు దశాబ్దాల తరువాత యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పెరోల్పై విడుదలై 36 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..