Home » Uttar Pradesh
కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరేమో అతి తెలివి ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలను ఆమె స్వయంగా ఇన్స్టాలో షేర్ చేశారు.
Viral Video: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా..
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీచేసే నియోజకవర్గం ఖరారైంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దంపతుల మధ్య తలెత్తే కొడవలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. అయినా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో సమసిపోతుంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు.. చాలా దూరం వెళ్తుంటాయి. చిన్న చిన్న విషయాలకూ..
ఉత్తరప్రదేశ్లో(Uttar Pradesh) విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లా బాహ్ ప్రాంతంలో మంగళవారం తేనెటీగలు(Honey Bees) విజృంభించాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం వర్సిటీ వీసీగా నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వందేళ్ల చరిత్రలో ఈ వర్సిటీకి మహిళా వీసీని నియమించడం ఇదే తొలిసారి.
భార్యాపిల్లలకు ఆర్థికపరమైన లోటు లేకుండా చూసుకోవాలని.. ఆ భర్త తన కోరికల్ని, ఆశయాల్ని చంపుకొని దేశం కాని దేశానికి వెళ్లాడు. అక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని.. భారత్లో ఉన్న తన కుటుంబానికి చేరవేస్తూ వచ్చాడు. తాను అక్కడ ఇబ్బందులు పడుతూ..
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 'షరియా చట్టం' తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని చెప్పారు.
Lok Sabha Polls 2024: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Raghul Gandhi) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 26 తరువాత అమేథీలో(Amethi) పర్యటించాలని యోచిస్తున్నారని, నియోజకవర్గంలో కుల చిచ్చు రగిల్చే కుట్రకు తెరలేపుతున్నారని కేంద్ర మంత్రి..