Home » Uttar Pradesh
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని 'ద్రోహులు'గా పేర్కొన్నారు.
ఐదు రోజుల్లో రెండు సార్లు ఇంధనం ధరలు పెరగడంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుఫాన్ రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు.
రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని లఖ్నవూలో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
మద్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు అతడి మిత్రులు. అత్యంత పాశవికంగా యువకుడి తలలో మేకు కొట్టారు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఉత్తర్ప్రదేశ్లో సినిమాను తలపించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వధువు మెడలో వరుడు తాళి కట్టాడు.
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో అక్రమ కట్టడాల కూల్చివేతకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి 'బుల్డోజర్ యాక్షన్'కు దిగింది. జిల్లా మెజిస్ట్రేట్ (DM) కార్యాలయం వెలుపల 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ (Azam Khan) తిరిగి లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్సభ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద ప్రకటనకు సంబంధించి ఆయనకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారంనాడు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
లఖ్నవూ యూనివర్సిటీలో విద్యార్థినుల రక్షణ, పరీక్షల పారదర్శకతను ప్రశ్నించేలా ఒక దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేస్తానని ఆశ చూపిస్తూ, ఒక విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
పెళ్లైన ఐదు నెలలకే 33 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతానికి చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.
నీట్ విద్యార్థి రితిక్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయ విదారకమని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.