ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

ABN, Publish Date - Mar 10 , 2024 | 11:34 AM

ఆస్ట్రేలియాలో మరో దారుణం వెలుగుచూసింది. మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. విక్టోరియాలోని బక్లీలో వెలుగుచూసిన ఈ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విక్టోరియా: ఆస్ట్రేలియాలో మరో దారుణం వెలుగుచూసింది. మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. విక్టోరియాలోని బక్లీలో వెలుగుచూసిన ఈ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మహిళను హత్య చేసి నిందితుడు విదేశాలకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మిర్కావే, పాయింట్ కుక్‌లోని చిరునామాలో హత్యకు గురయిన మహిళ నివాసం ఉండేదని వెల్లడించారు. కాగా మృతురాలు శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల ఇటీవలే తన కుమారుడితో కలిసి ఇండియాకి తిరిగొచ్చారు. అంతలోనే ఈ విషాద ఘటన జరిగింది.

Updated Date - Mar 10 , 2024 | 11:34 AM

Advertising
Advertising