ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: సారీ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక కాఫీలు మాత్రమే!

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:00 PM

విరుదునగర్‌ జిల్లా డీఎంకే జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రతినిధులకు భోజనం అందజేయడం ఆనవాయితీ.

చెన్నై: విరుదునగర్‌ జిల్లా డీఎంకే జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రతినిధులకు భోజనం అందజేయడం ఆనవాయితీ. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థి పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సాత్తూర్‌ రామచంద్రన్‌(Minister Sattur Ramachandran) మాట్లాడుతూ... ఎన్నికలయ్యే వరకు నిర్వహించే సమావేశాల్లో కార్యకర్తలకు కేసరి, కాఫీలు మాత్రమే అందిస్తామని, భోజనాలు అందిస్తే అభ్యర్థుల ఖర్చులో జమ అవుతాయని, కార్యకర్తలు ఈ విషయం గుర్తెరిగి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 01:27 PM

Advertising
Advertising