ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold: నూతన పద్ధతిలో బంగారం అక్రమ తరలింపు

ABN, Publish Date - Mar 16 , 2024 | 10:54 AM

నూతన పద్ధతిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి మదురై అంతర్జాతీయ విమానాశ్రయానికి(Madurai International Airport)

- స్వాధీనం చేసుకున్న అధికారులు

చెన్నై: నూతన పద్ధతిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి మదురై అంతర్జాతీయ విమానాశ్రయానికి(Madurai International Airport) గురువారం రాత్రి వచ్చిన స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారు లు తనిఖీ చేపట్టారు. వారిలో ఒకరిని అనుమానించిన అధికారులు, అతనిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించినా ఏమీ లభించలేదు. అయినా అనుమానంతో అధికారులు అతని వస్తువులు పరిశీలించారు. వాటిలో సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పిన్నుల్లో బంగారం ఉండడం గుర్తించారు. ఈ ఘటనలో రూ.6,60,500 విలువైన 100 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని, రామనాథపురం జిల్లా దేవిపట్టణానికి చెందిన విజయ్‌ ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:54 AM

Advertising
Advertising