ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: ఎక్స్‌ప్రెస్‌ రైలుపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్ల దాడి

ABN, Publish Date - Jan 07 , 2024 | 10:14 AM

తిరువొత్తియూర్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లతో దాడికి పాల్పడి పరారైన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆర్పీఎఫ్‌ పోలీసులు(RPF Police) గాలిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య కావేరి ఎక్స్‌ప్రెస్‏ను నడుపుతున్నారు.

ప్యారీస్‌(చెన్నై): తిరువొత్తియూర్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లతో దాడికి పాల్పడి పరారైన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆర్పీఎఫ్‌ పోలీసులు(RPF Police) గాలిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య కావేరి ఎక్స్‌ప్రెస్‏ను నడుపుతున్నారు. శుక్రవారం రాత్రి మైసూరు(Mysore) నుంచి బయల్దేరిన రైలు శని వారం తెల్లవారుజామున 2.15 గంటలకు తిరువొత్తియూర్‌ చేరుకున్న సమయంలో చీకట్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన రాళ్ల దాడిలో ఏడు బోగీలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై లోకో పైలెట్‌ అందజేసిన ఫిర్యాదుతో తిరువొత్తియూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 10:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising