ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:58 PM

మందస మండలం హరిపురంలోని వెంకటబాలాజీ జీడి పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్లుల్ల కాలనీ సమీపంలోని నల్ల జశ్వంత్‌కు చెందిన ఈ పరిశ్రమలో రాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి.

మంటలార్పుతున్న అగ్నిమాపకసిబ్బంది

హరిపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మందస మండలం హరిపురంలోని వెంకటబాలాజీ జీడి పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్లుల్ల కాలనీ సమీపంలోని నల్ల జశ్వంత్‌కు చెందిన ఈ పరిశ్రమలో రాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్క పరిశ్రమలో ఉన్న కార్మికులు, కాలసీ వాసులు అప్రమత్తమై పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారంతా అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలో జీడిపిక్కలు, రవాణాకు సిద్ధంగా ఉన్న జీడి పప్పు అగ్నికి ఆహుతైనట్టు తెలిపారు. సుమారు రూ.2కోట్ల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. సంఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:58 PM