ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K. Ramakrishna: అదానీతో ఒప్పందాలను రద్దు చేయండి

ABN, Publish Date - Dec 20 , 2024 | 06:09 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు.

సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. గత వైసీపీ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సీఎంకు అందజేశారు. ఈ ఒప్పందాల్లోని లోటు పాట్లను, రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారాలపైనా న్యాయ సలహాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తమతో చెప్పినట్లు రామకృష్ణ మీడియాకు తెలిపారు.

Updated Date - Dec 20 , 2024 | 06:09 AM