ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kanna Lakshmi Narayana: పల్నాడు జిల్లా: మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

ABN, Publish Date - Mar 10 , 2024 | 01:16 PM

పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.

పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత (TDP Leader), మాజీ మంత్రి (Ex Minister) కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) సత్తెనపల్లి (Sattenapally)లో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సిద్ధం సభ (Siddam Sabha)కు సత్తెనపల్లి ఆర్టీసీ (RTC) డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు (Buses) లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ తన సోంత ఖర్చులతో ఆటోలు ఏర్పాటు చేసి ప్రయాణీకులను వారి సొంత ఊళ్లకు తరలించారు. తాలుకా సెంటర్‌లో ఆటోలు పెట్టి ప్రయాణికులను తరలించారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు కన్నా చర్యలను అభినందించారు.

Updated Date - Mar 10 , 2024 | 01:18 PM

Advertising
Advertising