• Home » Palnadu

Palnadu

Road Accident : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం..

Road Accident : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లాలోని వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపులేరు వాగు వంతెన వద్ద కారు- లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆ ముగ్గురు యువకులే...

AP News: విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్

AP News: విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్

జిల్లాలోని చిలకలూరిపేట అడ్డరోడ్డు దగ్గర బస్సు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు విద్యార్థులపైకి దూసుకెళ్లింది.

AP High Court: ఆ కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

AP High Court: ఆ కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన 64 మంది సానుభూతిపర కుటుంబాలపై వైసీపీ నేతలు వేధింపులకు గురి చేసి 2019లో గ్రామ బహిష్కరణ వేటు వేశారు.

AP News: అర్ధరాత్రి వైసీపీ నేతల వీరంగం

AP News: అర్ధరాత్రి వైసీపీ నేతల వీరంగం

జిల్లాలోని ముప్పాళ్ళ పోలీసు స్టేషన్‌లో అర్ధరాత్రి వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు.

AP News: గొట్టిపాళ్ల టీడీపీ బాధితులకు ఆశ్రయం కల్పించారంటూ పోలీసుల వేధింపులు

AP News: గొట్టిపాళ్ల టీడీపీ బాధితులకు ఆశ్రయం కల్పించారంటూ పోలీసుల వేధింపులు

జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగలకుంటలో టీడీపీ వర్గీయులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి.

Palnadu Dist.: మద్యం అమ్మకాలపై  వైసీపీ కొత్త ప్రయోగం

Palnadu Dist.: మద్యం అమ్మకాలపై వైసీపీ కొత్త ప్రయోగం

పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వైసీపీ నేతలు వేలం వేస్తున్నారు.

YCP: మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అరాచకం

YCP: మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అరాచకం

మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ YCP) అరాచకం సృష్టిస్తోంది.

Prattipati Pullarao: మంత్రి రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదు

Prattipati Pullarao: మంత్రి రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదు

పల్నాడు జిల్లా: తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిపై విమర్శలు చేశారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు.

Lokesh: బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు

Lokesh: బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు

రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh: వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్.. చిరంజీవి వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ప్రశ్న

Nara Lokesh: వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్.. చిరంజీవి వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ప్రశ్న

యువగళం పాదయాత్రలో భాగంగా సత్తెనపల్లి సభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ వైసీపీ నేతలు (Ycp Leaders), మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు.

Palnadu Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి