• Home » Palnadu

Palnadu

రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా

రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా

పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు

నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు

నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను నిలువునా ముంచేశాడు ఓ విత్తన వ్యాపారి. వినుకొండ ప్రాంతంలో 'అజిత' పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.

పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. భారీగా వెండి ఆభరణాల అపహరణ

పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. భారీగా వెండి ఆభరణాల అపహరణ

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. గోళ్లమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యువెల్లరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు.

ఫామ్‌హౌస్ అడ్డాగా సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో..

ఫామ్‌హౌస్ అడ్డాగా సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో..

ఒంటరి మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్న మల్లయ్య రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన బ్రహ్మణపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఎంతో మంది మహిళలతో ఆయన రాసలీలలు జరిపినట్లు తెలుస్తోంది.

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపై కూతురు కర్కశంగా వ్యవహరించింది.

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో పాటు బాత్‌రూము దగ్గర కూర్చున్న ఆమెను ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం

పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాడుబడ్డ ఇంట్లో దొరికిన ఈ బాంబులు గ్రామంలో భయాందోళనలకు గురిచేశాయి. వివరాల్లోకి వెళితే..

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుకు గడ్డి మందు తాపాడు. ఆపై తను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

ప్రేమజంటలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మాచర్ల ఏఎస్‌ఐ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఏఎస్‌ఐ తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి