ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీహెచ్‌పీ జాతీయ ట్రస్టీగా పుట్టగుంట సతీశ్‌

ABN, Publish Date - Dec 19 , 2024 | 04:11 AM

విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) జాతీయ ట్రస్టీగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ పుట్టగుంట వెంకట సతీశ్‌కుమార్‌ నియమితులయ్యారు.

విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) జాతీయ ట్రస్టీగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ పుట్టగుంట వెంకట సతీశ్‌కుమార్‌ నియమితులయ్యారు. వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే ఆదేశాల మేరకు ఆయన్ను ఈ పదవిలో నియమించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సతీశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ పదవిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోకరాజు గంగరాజు, పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత పుల్లారెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ నిర్వహించారు. జాతీయ ట్రస్టీ హోదాలో సతీశ్‌ మూడేళ్లు ఉంటారు.

Updated Date - Dec 19 , 2024 | 04:11 AM