ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: ఆ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించండి..

ABN, Publish Date - Jan 24 , 2024 | 10:02 AM

Andhrapradesh: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలం శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

అమరావతి, జనవరి 24: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలం శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని (CM Jaganmohan Reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (CPI Leader Ramakrishna) కోరారు. ఈ మేరకు సీఎంకు రామకృష్ణ లేఖ రాశారు. ఐదేళ్ల శిక్షణ పూర్తి చేసిన మహిళా ఖైదీలను, ఏడేళ్ల వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి పదేళ్ల శిక్షణ పూర్తి చేసిన మగ ఖైదీల విడుదలకు జీవో ఇవ్వాలన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా వందలాది మంది ఖైదీలకు నిరాశే మిగిలిందన్నారు. ఈ జనవరి 26న అయినా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 24 , 2024 | 10:02 AM

Advertising
Advertising