ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vidadala Rajani: రజని కార్యాలయంపై దాడి ఘటనలో 50 మంది అరెస్ట్

ABN, Publish Date - Jan 01 , 2024 | 11:58 AM

మంత్రి విడదల రజని కార్యాలయంపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే.. అర్దరాత్రి మంత్రి విడదల రజవీ ఆఫీస్ ఎదుట అలజడి చోటు చేసుకుంది.

గుంటూరు: మంత్రి విడదల రజని కార్యాలయంపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే.. అర్దరాత్రి మంత్రి విడదల రజవీ ఆఫీస్ ఎదుట అలజడి చోటు చేసుకుంది. మంత్రి రజిని కార్యాలయంపై దాడికి ప్రయత్నం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులు హడావుడి చేశాయి. నడిరోడ్డుపై వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తగలబెట్టాయి. ఈ తరుణంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రజనీ ఆఫీసు వద్దకు చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదర గొట్టేందుకు యత్నించారు.

Updated Date - Jan 01 , 2024 | 11:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising