ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress Leader: తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ అంటున్నారు

ABN, First Publish Date - 2023-09-18T12:36:09+05:30

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీడ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షద్ ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీడ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షద్ (CWC Member Salman Khurshid) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ (CM KCR) అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు కాంగ్రెస్ ముందుకెళ్తోందన్నారు. సీడబ్ల్యుసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ అభివృద్ధికి వ్యూహ రచన చేశామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్‌లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-18T12:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising