ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: గాంధీ భవన్‌లో ప్రారంభమైన పీఏసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ABN, First Publish Date - 2023-07-23T17:16:44+05:30

గాంధీ భవన్‌లో పీఏసీ (PAC) సమావేశం ప్రారంభమైంది. ఇన్‌ఛార్జీ ఠాక్రే అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.

హైదరాబాద్: గాంధీ భవన్‌లో పీఏసీ (PAC) సమావేశం ప్రారంభమైంది. ఇన్‌ఛార్జీ ఠాక్రే అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ ఇన్‌ఛార్జీలు, పీఏసీ మెంబర్లు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ సభ, బస్సు యాత్ర, బీఆర్ఎస్ 30 శాతం కమీషన్‌పై పోరు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, బస్సు యాత్ర విధివిధానాలను పీఏసీ ఖరారు చేయనుంది. పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-07-23T17:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising