ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kancharla Bhupal: నల్గొండలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కోమటిరెడ్డి కుట్రలు

ABN, First Publish Date - 2023-11-01T10:27:52+05:30

20 ఏళ్లుగా గోస తీసిన నల్గొండను రూ.1350 కోట్లతో సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.

నల్గొండ: 20 ఏళ్లుగా గోస తీసిన నల్గొండను రూ.1350 కోట్లతో సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఐదేళ్లలో నియోజకవర్గానికి రాని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోట్ల కట్టలతో నాయకులను కొనుగోలు చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ గట్టున ద్రోహులు ఉంటే... ఈ గట్టున అభివృద్ధి ప్రధాతలు ఉన్నారని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో నల్గొండలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లక్షలతో కొంతమందిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-11-01T10:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising