ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: బీ.ఫార్మసి విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతం

ABN, First Publish Date - 2023-01-24T13:35:16+05:30

గీతం యూనివర్సిటీ బీ.ఫార్మసి విద్యార్థిని రోషిణి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ బీ.ఫార్మసి విద్యార్థిని రోషిణి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. విద్యార్థిని సేఫ్‌గా తన బాబాయ్ ఇంటికి చేరుకుంది. విద్యార్థిని డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. డిప్రెషన్‌లోనే తండ్రికి ఫోన్ చేసినట్టు పోలీసులు, బంధువులు భావిస్తున్నారు. ఈ నెల 16న హైదర్‌నగర్‌లోని తన బాబాయి ఇంటి నుంచి కాలేజీకని వచ్చిన విద్యార్థిని... ఆ తరువాత 22 నాడు తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీనిపై తండ్రి పటాన్‌‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు విద్యార్థిని సురక్షితంగా ఇంటికి తిరిగి రావడంతో బంధువులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-01-24T13:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising