ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kunamneni: మునుగోడులో మేము బీఆరెస్‌కు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ గెలిచేది..

ABN, First Publish Date - 2023-07-09T13:04:36+05:30

కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పదవి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ అధిష్టానం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ (Bandi Sanjay)ను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి పదవి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ (BJP) అధిష్టానం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambhasiva Rao) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కరీంనగర్‌ (Karimnagar)లో మీడియాతో మట్లాడుతూ.. మునుగోడు (Munugodu) ఎన్నికలో సీబీఐ (CPI), బీఆర్ఎస్‌ (BRS)కు సపోర్ట్ (Support) చేయకపోతే బీజేపీ గెలిచేదని, చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళని అన్నారు.

తెలంగాణ (Telangana), ఆంధ్ర ప్రదేశ్‌ (Andhra Pradesh)లో బీజేపీ ఆశలు వదిలేసుకుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశంలో రెండే కూటములని.. మూడో దానికి అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్‌తో సీపీఐకు బ్రేకప్ కాలేదన్నారు. కుదిరితే పొత్తులు ఉంటాయని, లేదంటే సింగిల్‌గానే పోటీ చేస్తామని, ఎవరికీ తలవంచేది లేదని, లొంగమని, గౌరవానికి భంగం కలిగితే ఊరుకోమని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-07-09T13:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising