ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

E-Auction Budwel Lands: ముగిసిన హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల ఈ-వేలం

ABN, First Publish Date - 2023-08-10T22:18:36+05:30

హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల (Budwel Lands) ఈవేలం ముగిసింది.

హైదరాబాద్: హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల (Budwel Lands) ఈవేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు...100.01 ఎకరాలను హెచ్ఎండీఏ (HMDA) విక్రయించింది. ఈ వేలంతో ప్రభుత్వానికి రూ. 3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 41.75 కోట్లు పలికింది. యావరేజ్‌గా ఎకరా భూమి ధర రూ. 36.25 కోట్లు పలికింది. మూడు ప్లాట్లు రూ. 40 కోట్ల కంటే అధికంగా ధర పలికాయి.

Updated Date - 2023-08-10T22:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising