ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Y.Srinivas Reddy: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉద్యమ కారులను అణిచివేస్తున్నారు

ABN, First Publish Date - 2023-11-20T21:54:18+05:30

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ( Yennam Srinivas Reddy ) అన్నారు.

మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ( Yennam Srinivas Reddy ) అన్నారు. మహబూబ్‌నగర్ సోమవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘ బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది మేము.. ఇక్కడ ఉద్యమం చేసింది మేము.. కానీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇక్కడికి వచ్చి.. ఉద్యమ కారులను అణిచివేస్తున్నారు.మేము అప్పుడు ఉద్యమం చేసిన వారిని సముచితంగా గౌరవిస్తాం’’ అని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T22:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising