ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arvind: ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అరవింద్..

ABN, First Publish Date - 2023-11-30T15:54:18+05:30

ల్లు అరవింద్(Allu Arvind) ఓటు వేశారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023)ప్రశాంతంగా జరుగుతోంది. సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి, హీరోలు మహేశ్ బాబు, రాంచరణ్ తదితరులు సతీసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాజాగా అల్లు అరవింద్(Allu Arvind) ఓటు వేశారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని.. లేదంటే వారికి ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉండదని అన్నారు.

Updated Date - 2023-11-30T15:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising