Home » Allu Aravind
పుష్ప-2 సినిమా విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. అటు శ్వాస తీసుకోలేడు.. అటు అన్నం తినలేక ఈ బాలుడు పడుతున్న బాధ అర్ణనాతీతం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు.
బంజారాహిల్స్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ సోమవారం నోటీసు జారీ చేసింది.
అల్లు వారింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందారు.
పుష్ప-2 మూమీ సంధ్యా థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్గా స్పందించింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
ED Questioned Allu Aravind: రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్లో నిర్మాత అల్లు అరవింద్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది.
Allu Aravind: తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉప ముఖ్యమంత్రి పవన్ పేషీ విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్లో రామ్చరణ్ స్థాయి తగ్గించానని తనని ట్రోల్ చేశారని అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏం అనలేదని వివరణ ఇచ్చారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Allu Arjun Announces Financial Assistance to Sri Tej: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్.