ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Women's Day 2023: ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-03-07T20:48:00+05:30

మహిళల ఐపీఎల్‌(WPL)లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్(GG)-రాయల్ చాలెంజర్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మహిళల ఐపీఎల్‌(WPL)లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్(GG)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఈ రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడినప్పటికీ బోణీ కొట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.

బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Womens Day) పురస్కరించుకుని ఈ మ్యాచ్ టికెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. కాగా, మహిళల ప్రీమియర్ లీగ్‌కు మహిళా ప్రేక్షకులను ఇప్పటికే ఉచితంగా అనుమతిస్తుండగా, బుధవారం (8న) పురుషులను కూడా ఉచితంగా అనుమతించనున్నట్టు ప్రకటించింది. పురుషులకు ప్రస్తుతం రూ. 100 నుంచి రూ.400 రేంజ్‌లో టికెట్లను విక్రయిస్తోంది.

Updated Date - 2023-03-07T20:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising