Home » Bengaluru
కర్ణాటకలో దారుణం జరిగింది. రాత్రి వేళ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు.. తన కోరిక తీర్చమని ఆమెను బలవంతపెట్టాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు.
జగన్ తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్కు తరలించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు..
అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుపడింది. దాని కారణంగా రద్దు చేసిన రైలును నేటికీ పునరుద్దరించలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిా ఉన్నాయి.
న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..
పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రేచీకటితో బాధపడే అతడు పగటి వేళల్లోనే దొంగతనాలు చేస్తాడని తెలిపారు. ఇటీవల ఓ కన్నడ సీరియల్ నటుడి ఇంట్లో దొంగతనం చేసిన అతడిని అరెస్టు చేసి చోరీకి గురయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లారు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. గానవి పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయమై సూరజ్ భార్యను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హాసన్కు చెందిన నవ్య, మానస కూడా ఉన్నారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకోమంటూ బెదిరింపులకు దిగుతోందన్న పగతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లోకి చొరబడి మరీ ఆమె ప్రాణాలు తీశాడు.
ఇటీవల దేశంలో అమానవీయ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది మనుషుల వికృత చేష్టలు చూస్తే.. ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సంతోషంగా ఆడుకుంటున్న బాలుడిపై వ్యక్తి దారుణంగా దాడి చేశాడు.
తనను ప్రేమించాలని అమ్మాయిలను బెదిరించే అబ్బాయిలను చూసుంటారు. తన ప్రేమను అంగీకరించకపోతే చనిపోతానని యువతులను బెదిరించే యువకులనూ చూసుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏకంగా ఎస్ఐనే ప్రేమిస్తున్నానని నిత్యం ఆయన్ను వేధిస్తోంది ఓ యువతి. అసలేమైందంటే...