Home » Bengaluru
కన్నడ చలనచిత్ర నటుడు, ఓ హత్యకేసులో నిందితుడైన దర్శన్ తూగుదీప బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వదంతులు రావడం సోమవారంనాడు తీవ్ర సంచలనమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జిలెటిన్ స్టిక్స్తో కూడిన ఒక బ్యాగ్ను పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించారు.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్కు తరలించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు తోసిపుచ్చారు.
ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే వేదికను బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఈనెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందించారు.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ గెలాక్స్ఐ తొలి విజయాన్ని అందుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ శాటిలైట్ దృష్టిని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
బెంగళూరులో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివాజీనగర్ లోని బౌరింగ్ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు.
జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తా(34) బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. స్థానికంగా ఫ్లాట్ను అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. కొన్ని రోజులుగా యువతి తన ఇంటి నుంచి బయటకు రాలేదు. అయితే..
బెంగళూరులో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, రోడ్డు పక్కన కష్టపడే శ్రామికుల దాహార్తిని తీరుస్తూ.. ఒక బైకర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంది.
నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.
రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్లోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.