Home » Bengaluru
Husband And Wife: దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ వ్యక్తికి భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. అక్కడినుంచి నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి.. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ బయటకు తెచ్చాడు.
గత ఏడాది జనవరి 8న కర్ణాటకలోని హానగల్ శివారులో ఓ మహిళపై గ్యాంగ్రేప్ జరిగింది.
విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.
Real Life Robinhood: బెగూర్కు చెందిన శివు అలియాస్ శివరప్పన్ డిప్రెషన్ కారణంగా ఓ సారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. జీవితం మీద విరక్తితోటే బతుకుతున్నాడు.
బెంగళూరులో అధ్వాన రోడ్ల కారణంగా తనకు వెన్ను నొప్పి రావడంతోపాటు అనేక ఇబ్బందులు పడున్నట్లు ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బృహత్ బెంగళూరు మహానగర పాలికపై రూ. 50 లక్షల పరిహారం కోసం లీగల్ నోటీసు పంపించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ సిటీ బెంగళూరు ప్రస్తుతం వర్షాలకు అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో అనేక ఇళ్లలోకి నీరు చేరగా, నగర పరిస్థితిపై కాంగ్రెస్పై జేడీఎస్ తీవ్ర విమర్శలు చేసింది.
Actress Rukmini Vijayakumar: ఆ కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న రజా మహ్మద్ మస్తాన్ ఇదంతా చూశాడు. రుక్మిణి మార్నింగ్ వాక్ చేయడానికి అక్కడినుంచి వెళ్లిపోయింది. రజా మహ్మద్ కారు దగ్గరకు చేరుకున్నాడు. చాకచక్యంగా కారు డోరు తెరిచాడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారిని గంటలో దర్శనం చేపిస్తామని చెప్పి తమను తీసుకెళ్లి మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులోని వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు.
Bengaluru Techie: బెంగళూరుకు చెందిన ఆ టెకీ.. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2018లో నెలకు 15 వేల రూపాయల జీతంతో బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఏడాదిన్నరపాటు అక్కడ పని చేసిన తర్వాత వేరే కంపెనీలో ట్రైల్స్ మొదలెట్టాడు.
హైదరాబాద్ - కలబురిగి మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలబురిగిలో జరగనున్న ఉర్సు-ఎ- హజరత్ ఖాజా బంధన్వాజ్ సందర్భంగా ఈ రైళ్లను నడుపుతున్నారు.