Home » Bengaluru
బెంగళూరువాసులు బుధవారం ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది. జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది. ఆరోజు సూర్య కిరణాలు నేరుగా తలపై పడతాయి.
కర్ణాటకలోకి బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పొడిచి చంపుతుండగా.. అప్పుడు పార్క్కి చేరుకున్న తల్లి ఆమెని కాపాడబోయి నిందితుడ్ని హతమార్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే..
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వ్యూస్, లైక్స్ రాబట్టుకోవడం కోసం జనాలు రకరకాల స్టంట్స్ చేసి.. ఆ వీడియోలను నెట్టింట్లో పెడుతుంటారు. చివరికి లక్షల్లో ఫాలోవర్లు కలిగిన ఇన్ఫ్లుయెన్సర్లు సైతం.. అప్పుడప్పుడు ప్రయోగాల పేరుతో కాస్త హద్దుమీరుతుంటారు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో
ఆర్టీసీ బస్సు టిక్కెట్టు కొన్న ఓ ప్రయాణికుడు తనకు కండక్టర్ రూ.5 చిల్లర వెనక్కివ్వలేదంటూ నెట్టింట పెట్టిన పోస్టు్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్ను పశ్చిమబెంగాల్లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం తెలిపారు.
బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ డ్రైవర్ కేంద్రమంత్రి కారు డ్రైవర్. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కూడా బీజేపీకి చెందిన వారే. సోమవారం మధ్యాహ్నం కేఆర్ పురం వద్ద ఈ విషాద ఘటన జరిగింది.
కాంగ్రెస్-కమ్యూనిస్టులపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు.. అయినప్పటికీ వాయనాడులో సీపీఐ తమ అభ్యర్థిగా అన్నీ రాజాను బరిలోకి దింపింది. కూటమి వైఖరికి విరుద్దంగా కమ్యూనిస్టులు వ్యవహరించారని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
స్కూటీపై వెళుతున్న ఓ వాహనదారుడిపై గంగిరెద్దు దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. అతడికి ప్రాణాపాయం తప్పిన తీరు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
బెంగళూరులో గల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టుపై బోయింగ్ విమానం ఇటీవల ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లింది. ఆ భారీ విమానం వచ్చి, వెళ్లే దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు వాటిని సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు.