Home » Bengaluru
రూ.7 కోట్ల సంపద ఉన్నా ఇల్లు కొనేదేలేదంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
బెంగళూరు ట్రాఫిక్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమాజ్వాదీ ఎంపీ రాజీవ్రాయ్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ట్రాఫిక్ జామ్ను సరిచేసేందుకు ఒక్క పోలీసు కూడా కనిపించట్లేదన్న ఆయన కర్ణాటక సీఎంను ట్యాగ్ చేస్తూ నెట్టింట పోస్టు పెట్టారు.
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో దొరికిన డబ్బులు ఉన్న బ్యాగును బాధితుడికి అందించాడు. దీంతో డ్రైవర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
బెంగళూరు వంటి సాఫ్ట్వేర్ సిటీలో క్యాబ్ల వాడకం చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కఠినమైన నియమాల జాబితాను రూపొందించి దానిని సీటు వెనుక అతికించాడు. ఓ ప్రయాణికుడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్గా మారింది.
ఓ అన్న తన తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కారులోనే ప్రాణం తీశాడు. శవాన్ని బెంగళూరులోని చెరువులో పడేశాడు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు పేల్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగం కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్లో జర్నీ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
బెంగళూరులో పట్టపగలే బ్యాంక్ సిబ్బందిని దుండగులు బురిడీ కొట్టించారు. ఆర్బీఐ అధికారులమంటూ బ్యాంక్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది మోసగించి ఏటీఎం వాహనంలోని నగదుతో పరారయ్యారు.
బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రసాద్గౌడ్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్, మెదక్, బాలానగర్ల మీదుగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్కు చేరుతుందన్నారు.