• Home » Bengaluru

Bengaluru

దారుణం..  డిన్నర్‌కు రమ్మని గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి..

దారుణం.. డిన్నర్‌కు రమ్మని గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి..

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్‌ పేరిట ఇంటికి పిలిపించిన ఒక యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ రహదారి-48పై శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాంబుతో ఆమెను బెదిరించాలనుకున్నాడు.

తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..

తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించటం ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి తలపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో ఆ వ్యక్తి షాక్ తగిలినవాడిలా కుప్పకూలిపోయాడు.

నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త..

నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త..

డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యాపారి నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ. శ్రీధర్‌ తెలిపారు.

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌రాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

దారుణం.. అనుమానంతో  ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది

దారుణం.. అనుమానంతో ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడో ఉన్మాది. మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

వామ్మో.. బెంగళూరులో బట్టలు ఇస్త్రీ చేయించడం ఇంత ఖరీదా.. నోయిడా వాసి షాక్..

వామ్మో.. బెంగళూరులో బట్టలు ఇస్త్రీ చేయించడం ఇంత ఖరీదా.. నోయిడా వాసి షాక్..

బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. బెంగళూరులో ఒక్క షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.20 వసూలు చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

డిజిటల్ అరెస్ట్ స్కాం.. వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..

డిజిటల్ అరెస్ట్ స్కాం.. వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..

బెంగళూరుకు చెందిన 74 ఏళ్ల ఓ వృద్ధురాలు డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి 24 కోట్ల రూపాయలు మోస పోయింది. కేటుగాళ్లు ఆమె నుంచి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవాలని చూశారు. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.

మోదీ పర్యటనలో భద్రతా లోపం..ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

మోదీ పర్యటనలో భద్రతా లోపం..ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బెంగళూరు శివార్లలో జిలెటిన్ స్టిక్స్ కనిపించడం ఇటీవల సంచలనమైంది. ప్రధాని పర్యటనలో భద్రతా లోపానికి సంబంధించి తాజాగా ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి