Home » Gujarat
లంచం తీసుకున్న కేసులో ఓ కానిస్టేబుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ముప్ఫై ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. చివరకు కేసు గెలిచిన మరుసటి రోజు కన్నుమూశారు. గుజరాత్లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
బుధవారం అహ్మదాబాద్లో విషాదకరమైన సంఘటన జరిగింది. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు పోతాయని అధికారులు ఎన్నిసార్లు సూచించినా యువత పెడచెవిన పెడుతున్నారు. హ్యాపీగా బర్త్డే పార్టీ చేసుకున్న నలుగురు యువకులు వేగంగా కారు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదన్న కోపంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. నేపాల్ నుంచి యువతి తన భర్తతో కలిసి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ జంట స్థానికంగా చైనీస్ ఫుడ్ స్టాల్ నిర్వహించే వారని చెప్పారు.
వృద్ధురాలి ఇంట్లోకి చోరీకి వచ్చిన దొంగలు ఆమె అనుమతితోనే చేతులూ కాళ్లు కట్టేసి సైలెంట్గా డబ్బు దోచుకుపోయారు. గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
సంక్రాంతి సంబరాల్లో కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. పతంగులు ఎగరేయడం ఒక భాగం. గత కొంత కాలంగా పతంగులు ఎగరేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, జంతువులే కాదు.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా మాంజా ఒక కుటుంబాన్ని బలితీసుకుంది.
సముద్రయానంలో ఐఎన్ఎస్వీ కౌండిన్య సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెరచాప సాయంతో 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేడు రోజుల్లో పూర్తి చేశారు.
ప్రపంచ అనిశ్చితి మధ్య భారతదేశం అపూర్వమైన నిశ్చయత దశను చూస్తోందని పరోక్షంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఇటీవల రాజకీయ కల్లోలాలను ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్నారు.
సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేకసార్లు దండయాత్రలు చేశారని, ఆలయ విధ్వంసానికి పాల్పడ్డారని, దోచుకున్నారనీ, అయినప్పటికీ ఈ ఆలయం ధైర్యం, త్యాగాలు, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని మోదీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు..