• Home » Gujarat

Gujarat

పానీపూరీలో ఎముక.. షాకైన యువతి..

పానీపూరీలో ఎముక.. షాకైన యువతి..

భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో పానీపూరీకి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మందికి ఇది కేవలం ఆహారపదార్థం మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా.

భారత్‌కు చేరుకున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్

భారత్‌కు చేరుకున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్

మరో ఎల్‌పీజీ ట్యాంకర్ భారత్‌కు చేరుకుంది. మే 13న హోర్ముజ్‌ జలసంధిని దాటిన ఈ ట్యాంకర్ తాజాగా కాండ్లా పోర్టుకు చేరుకుంది.

భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు

భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు

చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలైన సందర్భంగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రపంచంలోని ఏ శక్తీ భారతదేశాన్ని తలవంచేలా కానీ, అణిచివేయడం కానీ చేయలేదని స్పష్టం చేశారు.

సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ..

సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ..

సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్

మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్

హైదరాబాద్‌లోని ప్రముఖ నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీపై గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నోవా సంస్థ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

గుజరాత్ పోలీసులు మరోసారి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేపట్టారు. చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అభలోడ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సంక్షోభంలోనూ ఇండియాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.

పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..

పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..

ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందన్న కోపంతో మహిళను హత్య చేసింది ఓ మాజీ పని మనిషి. డ్రగ్స్ ఇచ్చి మరీ ప్రాణాలు తీసింది. గుజరాత్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

అరుదైన పక్షి జాతి 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జన్మించింది. పక్షి పిల్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అంతరించిపోతున్న ఈ ప్రత్యేక పక్షి జాతి మనుగడపై కొత్త ఆశలు చిగురించినట్లైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి