• Home » Gujarat

Gujarat

మోదీ ప్రభుత్వం కోసం..  పోలీస్ జాబ్‌కు రాజీనామా!

మోదీ ప్రభుత్వం కోసం.. పోలీస్ జాబ్‌కు రాజీనామా!

జంతర్ మంతర్ వద్ద యువత నిరసనల నేపథ్యంలో కలత చెందిన ఓ గుజరాత్ పోలీసు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు

ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు

గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో గాంధీధామ్‌లోని గోపాల్‌పురి పోర్ట్ టౌన్‌షిప్‌లో 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన 'తిరంగా యాత్ర' పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని, ఐక్యతను నింపింది.

గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..

గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..

గుజరాత్‌లోని ఓ గ్రామంలో బావి మిస్టరీ ప్రజలను భయపెడుతోంది. బావిలోని నీళ్లు అటు, ఇటు వేగంగా కదులుతుండటంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఏదో వినాశనం జరగబోతోందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఫ్రెండ్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. ఇంత దారుణంగా మోసం చేస్తారనుకోలేదు..

ఫ్రెండ్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. ఇంత దారుణంగా మోసం చేస్తారనుకోలేదు..

స్నేహితులను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. స్నేహితుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

మాలిలో భారతీయుడి కిడ్నాప్.. రూ. 44 కోట్లు చెల్లించి బయటపడ్డాడు..

మాలిలో భారతీయుడి కిడ్నాప్.. రూ. 44 కోట్లు చెల్లించి బయటపడ్డాడు..

మాలిలో ఓ భారతీయ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యారు. వ్యాపారిని విడిచిపెట్టాలంటే.. 44 కోట్ల రూపాయలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులు 44 కోట్ల రూపాయలు చెల్లించి వ్యాపారిని కిడ్నాపర్ల చెరనుంచి విడిపించుకున్నారు.

గుజరాత్‌లో వర్ష బీభత్సం: నీట మునిగిన కార్లు.. వీడియో వైరల్

గుజరాత్‌లో వర్ష బీభత్సం: నీట మునిగిన కార్లు.. వీడియో వైరల్

గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వల్సాడ్ జిల్లాలో వరదల కారణంగా పార్కింగ్‌లో ఉన్న 50కిపైగా కార్లు నీట మునగగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

దేశీయ రక్షణ, విమాన తయారీ రంగాల్లో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలి స్వదేశీ ఎయిర్‌బస్ సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు.

విషాదం.. విద్యుత్ స్తంభం కూలి బాలుడి మృతి

విషాదం.. విద్యుత్ స్తంభం కూలి బాలుడి మృతి

గుజరాత్‌లోని ఖేడాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తుండగా ఓ బాలుడిపై కరెంట్ స్తంభం కూలి మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమానికి అమిత్ షా శ్రీకారం

'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమానికి అమిత్ షా శ్రీకారం

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.

11 ఏళ్ల బాలుడిని బలి తీసుకున్న సింహం.. గుజరాత్‌లో దారుణం

11 ఏళ్ల బాలుడిని బలి తీసుకున్న సింహం.. గుజరాత్‌లో దారుణం

సింహం దాడిలో ఓ 11 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన గుజరాత్‌లో తాజాగా వెలుగుచూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి