Home » Gujarat
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. అయినా కూడా అతడి ప్రాణాలుపోలేదు. ఆశ్చర్యంగా ఉంది. అతడెలా బతికాడో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.
కొండపై భక్తులు ఆలయాల సందర్శనకు వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్గా సింహం దూసుకురావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
అహ్మదాబాలోని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడీ కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ.. చెంప చెల్లుమనిపించాడు.
ఎస్ఆర్ఎఫ్ మొదటి ఫేజ్లో మొత్తం 6,41,14,587 మంది ఓటర్లకు గాను రికార్డు స్థాయిలో 5,43,76,755 ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారని, ఓటర్ల పార్టిషిపేషన్ 84 శాతం ఉన్నట్టు తమిళనాడు సీఈఓ కార్యాలయం తెలిపింది.
గుండెపోటు.. ఇతర కారణాల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తుంటారు. మనిషికి మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ఓ కొండచిలువకూ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
ఉల్లిపాయ.. దంపతుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఇది.. ఒకరికి ఇష్టంగా, మరొకరికి అయిష్టంగా మారి.. ఏకంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక జీవితానికి చెక్ పెట్టింది. అసలేమైందంటే...
ప్రపంచ స్థాయి భవనాలు, అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన మౌలిక వసతులతో గుజరాత్లోని గిఫ్ట్ సిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)ని ప్రపంచ వ్యాపారం కోసం అత్యాధునిక హుంగులతో నిర్మించారు.
కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు స్నేక్ రెస్క్యూయర్ సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. ఇందుకోసం ఏకంగా అరగంట పాటు ఎంతో కష్టపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో మమేకమయ్యారు. వల్సాడ్ వరకూ వందేభారత్ రైలులో ప్రయాణించారు. అనేక మందిని మర్యాదపూర్వకంగా పలుకరించారు. రాష్ట్రంలో రైలు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే సంకేతమిచ్చారు.
ఇంటి ఆవరణలో తన తల్లితో కలిసి రెండేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. వీరిపై ఉన్నఫళంగా ఒక సింహం దాడి చేసింది. చిన్నారిని నోట కరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. ఒక కిలో మీటర్ దూరంలో అటవీ అధికారులు విగత జీవిగా పడి ఉన్న చిన్నారిని గుర్తించారు.