Home » Gujarat
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
కచ్ జిల్లా భుజ్లోని మీర్జాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మోదీ ప్రసంగించిన అనంతరం ప్రఖ్యాత మాతా ఆశాపుర టెంపుల్ను దర్శిస్తారు. దహోద్లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్లో తొలి 9000 హెచ్పీ లోకోమోటివ్ ఇంజన్ను ప్రారంభిస్తారు.
భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామని ఆపరేషన్ సిందూర్తో భారత బలగాలు సష్టమైన సంకేతాలిచ్చాయని గుజరాత్లోని గాంధీనగర్లో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్షా అన్నారు.
కీలకమైన అంశలపై చర్చించడంతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటుంటున్న సమస్యల పరిష్కారానికి, దేశానికి పటిష్టమైన ప్రత్నామ్నాయ విజన్ను ఆవిష్కరించేందుకు ఏఐసీసీ సెషన్ ఒక వేదక కానుందని ఏఐసీసీ ఇన్చార్జి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు.
భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.
మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్బేస్పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్సబీ) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సూరత్లో 20మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.
గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..
Teacher: ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.
అమ్రేలిలోని విజన్ ఫ్లైయింగ్ ఇన్స్టిట్యూక్కు చెందిన శిక్షణా విమానం మంగళవారంనాడు కుప్పకూలినట్టు డిప్యూటీ ఎస్పీ చిరాగ్ దేశాయ్ వివరించారు. విమానంలో ప్రయాణిస్తు్న్న అంకిత్ మహాజన్ అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలిపారు.