Home » BCCI
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్కప్లోనూ వైస్-కెప్టెన్గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్గా కొనసాగుతాడని..
టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోయింది. ఆ స్థానంలో గౌతం గంభీర్ను బీసీసీఐ నియమించింది. బాధ్యతలు కూడా స్వీకరించి శ్రీలంకతో సిరీస్ కోసం భారత్ జట్టుని తీసుకొని అతిథ్య దేశానికి వెళ్లాడు.
గత కొన్ని రోజుల నుంచి బీసీసీఐ టీమిండియా మేనేజ్మెంట్లో మార్పులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని ఇప్పటికే నియమించగా.. సహాయక సిబ్బందిని..
ఈ నెల చివరి నుంచి శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం గురువారం రాత్రి జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీపై సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు.
మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయిన నేపథ్యంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయించింది. వీరిద్దరికి గతంలో చాలా సార్లు గొడవలయ్యాయి. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు.
గతేడాది దేశవాళీ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నారనే కారణంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే తాజాగా శ్రీలంక టూర్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో శ్రేయస్ చోటు దక్కించుకున్నాడు.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టుని..
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఓ క్రికెట్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ (Ind vs Pak) తలపడుతున్నాయంటే దానికుండే క్రేజే వేరు. అందులోనూ ఐసీసీ టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy 2025) మళ్లీ భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్ నిర్వహించనుంది.
వచ్చే ఏడాదిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాము పాకిస్తాన్లో అడుగుపెట్టమని, టీమిండియా మ్యాచ్లను..