Home » BCCI
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎపై జరిగిన వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్లో భారత్-ఎపై శ్రీలంక-ఎ విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హ్యాండ్షేక్ ఇచ్చుకోలేదు. ఈ అంశంపై పాక్ కోచ్ స్పందించాడు.
అఫ్గాన్తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్కు సంబంధించిన పలు కీలక అంశాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఐపీఎల్ 2026లో విదేశీ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ స్పందించింది.
అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే వైభవ్లోనే ఎక్కువ సత్తా ఉందని తెలిపాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పంత్ కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సెలక్టర్లకు సూచించాడు.
వన్డే ప్రపంచ కప్ 2027కి సంబంధించిన తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ.. వచ్చే ఏడాది అక్టోబర్ 4న ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఐపీఎల్, భారత క్రికెట్పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్, భారత క్రికెట్ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.
భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను టీ20 జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసింది.