Home » BCCI
రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
భారత జట్టు టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. నేడు ఇంగ్లండ్తో భారత్ తొలి టీ20లో తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్తో సిరీస్లో అతడిని ఆడించకపోవడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగనుంది.
భారత్పై ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డిస్క్టే ఈ విషయంపై స్పందించాడు.
ఐర్లాండ్పై రెండు టీ20ల్లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్ టీమిండియాను 2-0తో ఐర్లాండ్ క్లీన్స్వీప్ చేసింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్-భారత్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత్కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో హర్మన్ సేన.. భీకర ఆస్ట్రేలియాతో తలపడనుంది. లార్డ్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్లోనే పసికూన ఐర్లాండ్పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్నింగ్ ఇచ్చాడు.
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ల్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్ పలు అంశాలను ప్రస్తావించాడు.