ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: విద్యార్థులకు ఉచిత సైకిళ్లపై సీఎంతో చర్చిస్తా..

ABN, First Publish Date - 2023-12-08T11:43:07+05:30

విద్యార్థులకు ఉచితంగా సైకి ళ్లు అందించే విషయమై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించి నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని విద్యాశాఖ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఉచితంగా సైకి ళ్లు అందించే విషయమై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించి నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని విద్యాశాఖ మంత్రి మధుబంగారప్ప(Minister Madhubangarappa) తెలిపారు. శాసనసభలో గురువారం కాంగ్రెస్‌ సభ్యుడు ప్రదీప్‌ ఈశ్వర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను ఉచిత సైకిళ్లు అందించలేమన్నారు. విద్యాసంవత్సరం మరో నాలుగునెలలో ముగియనుందన్నారు. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రదేశాలు అనే తేడా లేకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు ఉందన్నారు.

Updated Date - 2023-12-08T11:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising